త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ… ఆర్గనైజేషన్ ఇంఛార్జిలను నియమించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం 17 మంది ఇంఛార్జిల జాబితాను ప్రకటించారు.

ఆ పదిహేడు మంది ఇంఛార్జిలు వీరే…

అదిలాబాద్ – అల్జాపూర్ శ్రీనివాస్, పెద్దపల్లి – వీరబెల్లి రఘునాథ్ రావు, కరీంనగర్ – పెద్దొళ్ల గంగారెడ్డి, నిజామాబాద్ – వెంకటరమణి, జహీరాబాద్ – బద్దం మహిపాల్ రెడ్డి, మెదక్ – మీసాల చంద్రయ్య, మల్కాజ్‌గిరి – గోలి మధుసూదన్ రెడ్డి, సికింద్రాబాద్ – వీరెల్లి చంద్రశేఖర్, హైదరాబాద్ – పాపారావు, చేవెళ్ల – అంకాపురం విష్ణువర్ధన్ రెడ్డి, మహబూబ్ నగర్ – కేవీఎల్ఎన్ రెడ్డి, నాగర్ కర్నూలు – ఎడ్ల అశోక్ రెడ్డి, నల్గొండ – చాడా శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి – ఎం జయశ్రీ, వరంగల్ – డాక్టర్ వి.మురళీధర్ గౌడ్, మహబూబాబాద్ – నూకల వెంకటనారాయణ రెడ్డి, ఖమ్మం – జె.శ్రీకాంత్.