పఠాన్ చేరు తేదీ 17 జూలై .సంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమ కారులను బొంద పెట్టింది మంత్రి హరిష్ రావు నియోజక వర్గ ఉద్యమ నాయకులను బొంద పెట్టింది ప్రస్తుత బి అర్ యస్.ఎమ్మెల్యే లు గత కాంగ్రెస్ పార్టీ బిక్ష తోనే మీకు ఇప్పటి పదవులు సంగారెడ్డి జిల్లా లోని మంజీర నీటిని సి ఎస్సార్ నిధులను ఎత్తు కెల్లిన దొంగ హరిష్ రావు కాదా మి రు ఏపార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీలో ఉంటారు పదవీ మీకు శ్వాస తో సమానం పి సీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారి పై కాంగ్రెస్ పార్టీ పై ఆరోపణలు ఎంత చేసినా వచ్చేది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ ఇప్పటికే రైతులు విద్యుత్ రుణమాఫీ పంటకు గిట్టుబాటు ధర లేక అనేక మంది ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నారు నియోజక వర్గంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాక అవస్థలు పడుతున్నారు ఉద్యగాలు లేక యువత అనేక అవస్ధలు పడుతున్నారు. పఠాన్ చేరు బి అర్ యస్ ఎమ్మెల్యే విసిరిన సవలుకు 18 వ తేదీ ఉ 11 గంటలకు పఠాన్ చేరు విద్యుత్ సబ్ స్టేషన్ లో 24 గంటల ఉచిత విద్యుత్ పై చర్చకు వెళ్తాము పఠాన్ చేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు హాజరు కొరకు మనవి మి కొల్కురి నర్సింహ రెడ్డి అధ్యక్షులు పటన్ చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ/సంగారెడ్డి జిల్లా ఐ ఎన్ టీ యు సి ..పాల్గొన్న మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు హాబిబ్ జాని నాయకులు కుంచల కిషన్ హమిట్ పాషా ఉమ్మర్ కృష్ణ రాజేష్ శేఖర్