ఆంధ్రప్రదేశ్ రైతులకు రైతు భరోసా పథకం 18వ విడత సాయంపై ముఖ్యమైన అప్డేట్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు ఎప్పుడెప్పుడు తమ ఖాతాల్లో రైతు భరోసా లేదా అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు పడతాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంలో ముఖ్యమైన తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది. రైతులకు సాయంపై కేంద్రం ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుండి 18వ విడత సాయం అక్టోబర్ 5న విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విడత నిధులు జమ చేయనున్నారు. పిఎం కిసాన్ యోజన కింద ప్రతి ఏడాది … Continue reading ఆంధ్రప్రదేశ్ రైతులకు రైతు భరోసా పథకం 18వ విడత సాయంపై ముఖ్యమైన అప్డేట్.